జగపతిబాబుకి జీవిత సాఫల్య, రమ్యకృష్ణకు ప్రతిభా భారతి పురస్కారాలు..
- March 11, 2018
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబుకి జీవిత సాఫల్య, సీనియర్ నటి రమ్యకృష్ణకు ప్రతిభాభారతి పురస్కారాలు లభించాయి.. ఉగాది వేడుకలలో భాగంగా ఢిల్లీ తెలుగు అకాడమి తొమ్మిది మంది ప్రముఖులకు ఈ పురస్కారాలు ప్రకటించింది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో జగపతి బాబు, రమ్య కృష్ణలు ఈ పురస్కారాలు ఆయన చేతుల మీదుగా స్వీకరించారు.. సినీ ప్రముఖులు ఆర్పీ పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ లు కూడా ప్రతిభా భారతి పురస్కారాలు పొందిన వారిలో ఉన్నారు..

తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







