జగపతిబాబుకి జీవిత సాఫల్య, రమ్యకృష్ణకు ప్రతిభా భారతి పురస్కారాలు..
- March 11, 2018
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబుకి జీవిత సాఫల్య, సీనియర్ నటి రమ్యకృష్ణకు ప్రతిభాభారతి పురస్కారాలు లభించాయి.. ఉగాది వేడుకలలో భాగంగా ఢిల్లీ తెలుగు అకాడమి తొమ్మిది మంది ప్రముఖులకు ఈ పురస్కారాలు ప్రకటించింది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో జగపతి బాబు, రమ్య కృష్ణలు ఈ పురస్కారాలు ఆయన చేతుల మీదుగా స్వీకరించారు.. సినీ ప్రముఖులు ఆర్పీ పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ లు కూడా ప్రతిభా భారతి పురస్కారాలు పొందిన వారిలో ఉన్నారు..

తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









