2021 చివరి నాటికి యూఏఈ - సౌదీ ట్రెయిన్
- March 12, 2018సౌదీ అరేబియాతో యూఏఈ ట్రైన్ లింక్ 2021 నాటికి అందుబాటులోకి రానుందని సీనియర్ ట్రాన్స్పోర్ట్ అధికారి వెల్లడించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ల్యాండ్ అండ్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా సలెమ్ అల్ కథిరి మాట్లాడుతూ, 2021 చివరి నాటికి సౌదీ అరేబియాతో యూఏఈకి ట్రైన్ లింక్ ఏర్పడనుందని చెప్పారు. 2,100 కిలోమీటర్ల పొడవైన ప్యాసింజర్ మరియు కార్గో నెట్వర్క్, మొత్తం ఆరు జిసిసి దేశాల్ని కలుపుతుంది. 2016లోనే యూఏఈ తన భూభాగంలో రైల్ నెట్వర్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేసింది. ఒమన్ సైతం తమ డొమెస్టిక్ నెట్వర్క్ ఆలోచనల్లో మునిగిపోయింది. లో క్రూడ్ ఆయిల్ ధరలతో ఏర్పడ్డ బడ్జెట్ డెఫిషినట్స్ కారణంగా ఈ రీజియన్లో ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. దాంతో మూడేళ్ళపాటు ఈ రైల్ నెట్వర్క్ పనులు కూడా ఆలస్యం కానున్నాయి.
తాజా వార్తలు
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..