భారత వైమానిక దళం సరికొత్త నిర్ణయం
- November 29, 2015
భారత వైమానిక దళం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలోని హైవేలను రన్వేలుగా ఉపయోగించుకోనున్నట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. యుద్ధ విమానాలు అత్యవసర సమయంలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యే విధంగా వైమానిక దళం చర్యలు తీసుకుంటుంది. అయితే మిరేజ్ 2000 యుద్ధ విమానాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో నోయిడా - ఆగ్రా హైవేపై ల్యాండ్ చేసిన విషయం విదితమే. విజయవంతంగా మిరేజ్ హైవేపై ల్యాండ్ అయింది. ఈ క్రమంలో దేశ సరిహద్దుల్లో అత్యవసర సమయాల్లో అన్ని హైవేలపై యుద్ధ విమానాలను దింపేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సరిహద్దుల్లోని హైవేలను విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు వైమానిక దళం విజ్ఞప్తి చేసిందిa
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







