భారత వైమానిక దళం సరికొత్త నిర్ణయం

- November 29, 2015 , by Maagulf
భారత వైమానిక దళం సరికొత్త నిర్ణయం

 భారత వైమానిక దళం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలోని హైవేలను రన్‌వేలుగా ఉపయోగించుకోనున్నట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. యుద్ధ విమానాలు అత్యవసర సమయంలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యే విధంగా వైమానిక దళం చర్యలు తీసుకుంటుంది. అయితే మిరేజ్ 2000 యుద్ధ విమానాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో నోయిడా - ఆగ్రా హైవేపై ల్యాండ్ చేసిన విషయం విదితమే. విజయవంతంగా మిరేజ్ హైవేపై ల్యాండ్ అయింది. ఈ క్రమంలో దేశ సరిహద్దుల్లో అత్యవసర సమయాల్లో అన్ని హైవేలపై యుద్ధ విమానాలను దింపేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సరిహద్దుల్లోని హైవేలను విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు వైమానిక దళం విజ్ఞప్తి చేసిందిa

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com