రెండు కొత్త మార్గాలను ప్రారంభించిన మెవాసలాట్
- March 15, 2018
మస్కట్ : వచ్చే మంగళవారం నుంచి మబెల్లా - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరియు రువి-న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు కొత్త మార్గాల్లో నేషనల్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ (మెవాసలాట్) బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మార్గాలలో ప్రయాణ సౌకర్యం రోజంతా కోనసాగనుంది. ఈ బస్సు రెండు దిశలలో ప్రతి 30 నిమిషాలకు ఓ మారు అందుబాటులో ఉంటుంది. ప్రయాణీకులకు వారి అవసరాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించిన అనేక బస్సులను మవాలాసత్ ఇటీవల కొనుగోలు చేసింది. స్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడానికి మరియు వివిధ రంగాల్లో సుల్తానేట్ యొక్క సాంస్కృతిక చిత్రాన్ని ప్రోత్సహించడానికి మరసాలత్ తన సేవలను కొనసాగిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







