రెండు కొత్త మార్గాలను ప్రారంభించిన మెవాసలాట్
- March 15, 2018
మస్కట్ : వచ్చే మంగళవారం నుంచి మబెల్లా - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరియు రువి-న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు కొత్త మార్గాల్లో నేషనల్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ (మెవాసలాట్) బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మార్గాలలో ప్రయాణ సౌకర్యం రోజంతా కోనసాగనుంది. ఈ బస్సు రెండు దిశలలో ప్రతి 30 నిమిషాలకు ఓ మారు అందుబాటులో ఉంటుంది. ప్రయాణీకులకు వారి అవసరాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించిన అనేక బస్సులను మవాలాసత్ ఇటీవల కొనుగోలు చేసింది. స్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడానికి మరియు వివిధ రంగాల్లో సుల్తానేట్ యొక్క సాంస్కృతిక చిత్రాన్ని ప్రోత్సహించడానికి మరసాలత్ తన సేవలను కొనసాగిస్తుంది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









