రెండు కొత్త మార్గాలను ప్రారంభించిన మెవాసలాట్
- March 15, 2018
మస్కట్ : వచ్చే మంగళవారం నుంచి మబెల్లా - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరియు రువి-న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు కొత్త మార్గాల్లో నేషనల్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ (మెవాసలాట్) బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మార్గాలలో ప్రయాణ సౌకర్యం రోజంతా కోనసాగనుంది. ఈ బస్సు రెండు దిశలలో ప్రతి 30 నిమిషాలకు ఓ మారు అందుబాటులో ఉంటుంది. ప్రయాణీకులకు వారి అవసరాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించిన అనేక బస్సులను మవాలాసత్ ఇటీవల కొనుగోలు చేసింది. స్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడానికి మరియు వివిధ రంగాల్లో సుల్తానేట్ యొక్క సాంస్కృతిక చిత్రాన్ని ప్రోత్సహించడానికి మరసాలత్ తన సేవలను కొనసాగిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







