మస్కట్ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రయల్ ఫ్లయిట్స్ ప్రారంభం
- March 15, 2018
మస్కట్: మస్కట్ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నుంచి ట్రయల్ విమానాల రాకపోకలు ప్రారంభమయినట్లు ఒమన్ ఎయిర్ పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ వెల్లడించింది. ఈ ఎయిర్ పోర్ట్ నుంచి పలు డొమెఇఃస్టక్ విమానాల్ని పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్ కోసం ఆపరేట్ చేయబడ్తున్నాయి. ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్లో బాగంగా ఈ విమానాలు, న్యూ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ సంసిద్ధత కోసం ఉపయోగించబడ్తున్నాయి. మార్చి 20 నుంచి కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







