మస్కట్ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రయల్ ఫ్లయిట్స్ ప్రారంభం
- March 15, 2018
మస్కట్: మస్కట్ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నుంచి ట్రయల్ విమానాల రాకపోకలు ప్రారంభమయినట్లు ఒమన్ ఎయిర్ పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ వెల్లడించింది. ఈ ఎయిర్ పోర్ట్ నుంచి పలు డొమెఇఃస్టక్ విమానాల్ని పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్ కోసం ఆపరేట్ చేయబడ్తున్నాయి. ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్లో బాగంగా ఈ విమానాలు, న్యూ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ సంసిద్ధత కోసం ఉపయోగించబడ్తున్నాయి. మార్చి 20 నుంచి కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







