షార్జా ఎయిర్పోర్టులో ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయిన ప్రయాణికుడు
- March 15, 2018
షార్జా: వెంటాడే మృత్యువు ..ఎక్కడున్నా కావాలని అనుకొంటే తన వెంట ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకుపోతుంది షార్జా ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి ఆకస్మికంగా కుప్పకూలి చనిపోయాడు. ఇరాక్ నుంచి వయా బంగ్లాదేశ్ వెళ్తున్నఆ ప్రయాణికుడు షార్జా ఎయిర్పోర్ట్లో విమానం దిగాడు. ముందుకు నడిచి వెళుతున్న ఆయన కొద్దిసేపటి తర్వాత కింద పడిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది బాధిత వ్యక్తిని దగ్గరలోని ఓ హాస్పిటల్కు తీసుకువెళ్లారు కానీ అప్పటికే ఆ ప్రయాణికుడుమృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. ఆయన పార్దీవ దేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించామని, మృతికి గల కారణాన్ని పరిశోధిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందచేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









