ఇల్లీగల్ ఫిషింగ్: 134 వలస కార్మికుల అరెస్ట్
- March 28, 2018
మస్కట్: 134 మంది వలస కార్మికుల్ని ఇల్లీగల్ ఫిషింగ్ అభియోగాలతో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ వెల్లడించింది. అల్ వుస్తా, దోఫార్ గవర్నరేట్స్ పరిధిలో వీరిని అరెస్ట్ చేశారు. సర్వైలెన్స్ క్యాంపెయిన్లో భాగంగా ఫిషింగ్ బోట్స్పై వీరు అక్రమంగా ఫిషింగ్ చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. సుల్తానేట్లోని కోస్టల్ ఏరియా అంతటా పర్యవేక్షిస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ హెచ్చరిస్తోంది. షాలిమ్ విలాయత్, హల్లానియాత్ ఐలాండ్స్ (దోఫార్ గవర్నరేట్ పరిధిలో) కూడా తనిఖీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







