ఇంటర్నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్
- March 28, 2018
దుబాయ్:దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ 'వీమెటా' టీమ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న మినా అసాలమ్ మదినాత్ జుమైరాలో జరగనుంది. ఐడబ్ల్యుఇపి ఛైర్పర్సన్ ఆరుషి ని షాంక్ నేతృత్వంలో దీన్ని నిర్వహిస్తారు. ఆరుషి, ప్రముఖ కథక్ కళాకారిణి మాత్రమే కాదు, ప్రముఖ సోషల్ వర్కర్ కూడా. భారతదేశంలోని ఉత్తరాఖండ్కి చెందినవారు ఈమె. దుబాయ్ చాప్టర్ 2018, వందనా శ్రీవాస్తవ నేతృత్వంలో డిజైన్ చేయబడింది. ఈ వేదికపై పలు ముఖ్యమైన అంశాల గురించిన చర్చ జరుగుతుంది. విమెన్ ఎంపవర్మెంట్ గురించి వక్తలు తమ అభిప్రాయాల్ని ఈ వేదికపై వెల్లడిస్తారు. కెనడియన్ పార్లమెంటేరియన్ డాక్టర్ రుబీ ధల్లా, అలాగే భారతదేశానికి చెందిన పలువురు మంత్రులు, యూఏఈకి చెందిన రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. స్త్రీ శక్తి కాన్సెప్ట్ నేపథ్యంలో ఆరుషి నాట్య ప్రదర్శన ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానుంది. ఎస్వికె మీడియా ఈ ఈవెంట్ని నిర్వహించనుంది. ప్రముఖ మహిళా యాక్టివిస్టులు, సోషలిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్, ఆథర్స్, ప్రొఫెషనల్స్, ఆర్టిస్టులకు ఈ వేదికపై ఘన సన్మానం జరుగుతుంది. 



తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







