నైజీరియాలో ఉగ్రవాదులు దాడులు
- April 02, 2018
మైదుగురి : ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో ఉగ్రవాదులు దాడులు చేయడంతో సోమవారం 15 మంది మృతి చెందారు. ఈ చర్య ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ బోకో హరామ్లోని అనుమానితులుగా భావిస్తున్నారు. సెమా(ఎస్ఇఎంఎ) ఏజెన్సీ చైర్మన్ బెలో దంబట్ట మాట్లాడుతూ ఆదివారం రాత్రి జరిగిన దాడుల్లో 68 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని తెలిపారు. గతవారం తిరగుబాటు దారులతో చర్చలు జరుపుతామని ప్రభుత్వం చెప్పాక ఈ నగరంలో ఇది అత్యంత క్రూరమైన దాడి అని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- Dh100 మిలియన్ ఫండ్.. నాన్ ప్రాఫిట్ సెక్టర్ కు బూస్ట్..!!









