నైజీరియాలో ఉగ్రవాదులు దాడులు
- April 02, 2018మైదుగురి : ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో ఉగ్రవాదులు దాడులు చేయడంతో సోమవారం 15 మంది మృతి చెందారు. ఈ చర్య ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ బోకో హరామ్లోని అనుమానితులుగా భావిస్తున్నారు. సెమా(ఎస్ఇఎంఎ) ఏజెన్సీ చైర్మన్ బెలో దంబట్ట మాట్లాడుతూ ఆదివారం రాత్రి జరిగిన దాడుల్లో 68 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని తెలిపారు. గతవారం తిరగుబాటు దారులతో చర్చలు జరుపుతామని ప్రభుత్వం చెప్పాక ఈ నగరంలో ఇది అత్యంత క్రూరమైన దాడి అని తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు