నైజీరియాలో ఉగ్రవాదులు దాడులు

- April 02, 2018 , by Maagulf
నైజీరియాలో ఉగ్రవాదులు దాడులు

మైదుగురి : ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో ఉగ్రవాదులు దాడులు చేయడంతో సోమవారం 15 మంది మృతి చెందారు. ఈ చర్య ఇస్లామిక్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ బోకో హరామ్‌లోని అనుమానితులుగా భావిస్తున్నారు. సెమా(ఎస్‌ఇఎంఎ) ఏజెన్సీ చైర్మన్‌ బెలో దంబట్ట మాట్లాడుతూ ఆదివారం రాత్రి జరిగిన దాడుల్లో 68 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని తెలిపారు. గతవారం తిరగుబాటు దారులతో చర్చలు జరుపుతామని ప్రభుత్వం చెప్పాక ఈ నగరంలో ఇది అత్యంత క్రూరమైన దాడి అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com