రెమిటెన్స్ ఫీజ్: బిల్లుకి కువైట్ పార్లమెంట్ ఓకే
- April 02, 2018
కువైట్ పార్లమెంట్ - ఫైనాన్షియల్ అండ్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ, వలసదారుల ఫైనాన్షియల్ రెమిటెన్స్పై ఫీజుకి సంబంధించిన బిల్లులకి ఆమోదం తెలిపింది. ఎంపీ సలాలా ఖోర్షెద్ (కమిటీ ఛైర్పర్సన్) వెల్లడించిన వివరాల ప్రకారం, బిల్లులు టూ థర్డ్ మెజార్టీతో ఆమోదం పొందాయని, తక్కువ ఆదాయం కలిగిన వలసదారులపై ట్యాక్స్లు తక్కువ వుండే విధంగా ఈ బిల్లులు రూపొందాయని తెలిపారు. కమిటీ రాపోటూర్ సలెహ్ అషౌర్ మాట్లాడుతూ, లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి బిల్లుల్ని రూపొందించామనీ, ప్యానల్ పూర్తిస్థాయిలో చర్చించిందనీ తెలిపారు. ప్రతిపాదిత చట్టాల ప్రకారం 90 కువైట్ దినార్స్ సంపాదించేవారిపై 1 శాతం, 100 నుంచి 200 సెగ్మెంట్లో 2 శాతం, 300-499 సిగ్మెంట్ వారికి 3 శాతం, 500-1664 కువైట్ దినార్స్ సిగ్మెంట్కి ఐదు శాతం ఫీజు నిర్ణయించారు
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









