రెమిటెన్స్ ఫీజ్: బిల్లుకి కువైట్ పార్లమెంట్ ఓకే
- April 02, 2018
కువైట్ పార్లమెంట్ - ఫైనాన్షియల్ అండ్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ, వలసదారుల ఫైనాన్షియల్ రెమిటెన్స్పై ఫీజుకి సంబంధించిన బిల్లులకి ఆమోదం తెలిపింది. ఎంపీ సలాలా ఖోర్షెద్ (కమిటీ ఛైర్పర్సన్) వెల్లడించిన వివరాల ప్రకారం, బిల్లులు టూ థర్డ్ మెజార్టీతో ఆమోదం పొందాయని, తక్కువ ఆదాయం కలిగిన వలసదారులపై ట్యాక్స్లు తక్కువ వుండే విధంగా ఈ బిల్లులు రూపొందాయని తెలిపారు. కమిటీ రాపోటూర్ సలెహ్ అషౌర్ మాట్లాడుతూ, లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి బిల్లుల్ని రూపొందించామనీ, ప్యానల్ పూర్తిస్థాయిలో చర్చించిందనీ తెలిపారు. ప్రతిపాదిత చట్టాల ప్రకారం 90 కువైట్ దినార్స్ సంపాదించేవారిపై 1 శాతం, 100 నుంచి 200 సెగ్మెంట్లో 2 శాతం, 300-499 సిగ్మెంట్ వారికి 3 శాతం, 500-1664 కువైట్ దినార్స్ సిగ్మెంట్కి ఐదు శాతం ఫీజు నిర్ణయించారు
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







