సంపూర్ణేష్ బాబు తమిళనాడు వరద బాధితులకు రూ. 50 వేల సాయం
- December 02, 2015
తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తెలుగు నటుడు సంపూర్ణేష్ బాబు తమిళనాడు వరద బాధితులకు రూ. 50 వేల సాయం చేస్తున్నట్ల ప్రకటించారు. త్వరలోనే తమిళనాడు సీఎం జయలలితను కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని తెలిపారు. తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ రూ. 10 లక్షలు సాయం చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







