సంపూర్ణేష్ బాబు తమిళనాడు వరద బాధితులకు రూ. 50 వేల సాయం

- December 02, 2015 , by Maagulf
సంపూర్ణేష్ బాబు తమిళనాడు వరద బాధితులకు రూ. 50 వేల సాయం

తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తెలుగు నటుడు సంపూర్ణేష్ బాబు తమిళనాడు వరద బాధితులకు రూ. 50 వేల సాయం చేస్తున్నట్ల ప్రకటించారు. త్వరలోనే తమిళనాడు సీఎం జయలలితను కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని తెలిపారు. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రూ. 10 లక్షలు సాయం చేసిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com