ఫుజైరః లో ఎమిరేటీ వ్యక్తి మృతి
- April 05, 2018
ఫుజైరః:ఫుజైరఃలో ఎమిరేటీ వ్యక్తి ఒకరు మృతి చెందారు. మర్బా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి వున్న కారులో మృతుడ్ని పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి 7.45 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సంఘటన గురించి తెలియగానే, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి, ఎమిరేటీ వ్యక్తి మృతి వెనుక ఎలాంటి ఇతర కారాణాలూ లేవని పోలీసులు భావిస్తున్నారు. సహజ మరణంగానే పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







