అమెరికాలో బెల్లంకొండ 'సాక్ష్యం' షూటింగ్
- April 09, 2018యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం మూవీ చేస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఆమెరికాలో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతున్నది.అమెరికాలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని చిత్రీకరిస్తున్నారు. . హీరో బెల్లకొండ శ్రీనివాస్ తో పాటు కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. ఇక ఈ షెడ్యూల్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మూవీలో పూజ హేగ్దే హీరోయిన్. మే 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది..
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్