800 లుఫ్తాన్సా విమాన సర్వీసులు రద్దు
- April 09, 2018
జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా రేపు 800 విమాన సర్వీసులను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ కార్మికులు తమ వేతనాలు పెంచాలని అతిపెద్ద ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టు సహా పలు ఎయిర్పోర్టుల వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 800 విమానాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు లుఫ్తాన్సీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ధర్నా ప్రభావం సుమారు 90 వేల మంది ప్రయాణికులపై పడనుందన్నారు. బుధవారం నుంచి విమానసర్వీసులు యధాతథంగా నడుస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









