800 లుఫ్తాన్సా విమాన సర్వీసులు రద్దు
- April 09, 2018
జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా రేపు 800 విమాన సర్వీసులను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ కార్మికులు తమ వేతనాలు పెంచాలని అతిపెద్ద ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టు సహా పలు ఎయిర్పోర్టుల వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 800 విమానాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు లుఫ్తాన్సీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ధర్నా ప్రభావం సుమారు 90 వేల మంది ప్రయాణికులపై పడనుందన్నారు. బుధవారం నుంచి విమానసర్వీసులు యధాతథంగా నడుస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







