దుబాయ్ - అబుదాబీ: ఆర్టిఎ లగ్జరీ బస్ ఫ్లీట్
- April 09, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్ - అబుదాబీ మధ్య ప్రయాణీకుల కోసం లగ్జరీ బస్సుల్ని ప్రారంభించనుస్త్రంది. వాల్వో కోచెస్, వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తామనీ, హై ఎండ్ ఫీచర్స్ వీటిల్లో వుంటాయని అధికారులు తెలిపారు. రూమీ సీట్స్, ఫ్రీ ఇంటర్నెట్, యూఎస్బీ పోర్టల్స్ (ఫోన్ ఛార్జింగ్ కోసం), ఫుట్ రెస్ట్స్, కప్ హోల్డర్స్ ఈ బస్సులో అదనపు సౌకర్యాలు. హైడ్రాలిక్ లిఫ్ట్ కారణంగా ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతంగా వుండనున్నాయి ఈ బస్సులు. మెనా రీజియన్లో ఈ తరహా బస్సుల్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. 465 మిలియన్ దిర్హామ్ల ప్రోగ్రామ్లో భాగంగా మొత్తం 316 బస్సులు రావాల్సి వుండగా, మొదట 143 కోచ్లు అందుబాటులోకి వస్తాయి. 2019 నాటికి ఈ సంఖ్య 2085కి చేరుతుంది. దుబాయ్లో మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







