అరద్ కోస్ట్లో లభ్యమైన మృతదేహం గుర్తింపు
- April 09, 2018
మనమా: అరద్ కోస్ట్ దగ్గర లభ్యమైన మృతదేహాన్ని గుర్తించారు. బహ్రెయినీ కోస్ట్ గార్డ్స్ ఈ మృతదేహాన్ని తొలుత గుర్తించారు. చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ళ ఆసియా వాసిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో ఈ వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది. ఆసియా జాతీయుడైన సోసాయ్ ఆథియాగు కిర్విన్ పాల్ జెరోమ్గా మృతుడ్ని నిర్ధారించారు. ముహర్రాక్ ఫిషింగ్ హార్బర్ - అరద్ కోస్ట్ వద్ద మృతదేహం లభ్యమయినట్లు ఇప్పటికే మినిస్ట్రీ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెల్సిందే. సాసోయ్ మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. లీగల్ పార్మాలిటీస్ పూర్తయ్యాక మృతదేహాన్ని మృతుడి స్వదేశానికి పంపనున్నారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









