అరద్ కోస్ట్లో లభ్యమైన మృతదేహం గుర్తింపు
- April 09, 2018
మనమా: అరద్ కోస్ట్ దగ్గర లభ్యమైన మృతదేహాన్ని గుర్తించారు. బహ్రెయినీ కోస్ట్ గార్డ్స్ ఈ మృతదేహాన్ని తొలుత గుర్తించారు. చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ళ ఆసియా వాసిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో ఈ వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది. ఆసియా జాతీయుడైన సోసాయ్ ఆథియాగు కిర్విన్ పాల్ జెరోమ్గా మృతుడ్ని నిర్ధారించారు. ముహర్రాక్ ఫిషింగ్ హార్బర్ - అరద్ కోస్ట్ వద్ద మృతదేహం లభ్యమయినట్లు ఇప్పటికే మినిస్ట్రీ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెల్సిందే. సాసోయ్ మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. లీగల్ పార్మాలిటీస్ పూర్తయ్యాక మృతదేహాన్ని మృతుడి స్వదేశానికి పంపనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







