అరద్ కోస్ట్లో లభ్యమైన మృతదేహం గుర్తింపు
- April 09, 2018
మనమా: అరద్ కోస్ట్ దగ్గర లభ్యమైన మృతదేహాన్ని గుర్తించారు. బహ్రెయినీ కోస్ట్ గార్డ్స్ ఈ మృతదేహాన్ని తొలుత గుర్తించారు. చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ళ ఆసియా వాసిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో ఈ వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది. ఆసియా జాతీయుడైన సోసాయ్ ఆథియాగు కిర్విన్ పాల్ జెరోమ్గా మృతుడ్ని నిర్ధారించారు. ముహర్రాక్ ఫిషింగ్ హార్బర్ - అరద్ కోస్ట్ వద్ద మృతదేహం లభ్యమయినట్లు ఇప్పటికే మినిస్ట్రీ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెల్సిందే. సాసోయ్ మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. లీగల్ పార్మాలిటీస్ పూర్తయ్యాక మృతదేహాన్ని మృతుడి స్వదేశానికి పంపనున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







