అరద్ కోస్ట్లో లభ్యమైన మృతదేహం గుర్తింపు
- April 09, 2018
మనమా: అరద్ కోస్ట్ దగ్గర లభ్యమైన మృతదేహాన్ని గుర్తించారు. బహ్రెయినీ కోస్ట్ గార్డ్స్ ఈ మృతదేహాన్ని తొలుత గుర్తించారు. చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ళ ఆసియా వాసిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో ఈ వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది. ఆసియా జాతీయుడైన సోసాయ్ ఆథియాగు కిర్విన్ పాల్ జెరోమ్గా మృతుడ్ని నిర్ధారించారు. ముహర్రాక్ ఫిషింగ్ హార్బర్ - అరద్ కోస్ట్ వద్ద మృతదేహం లభ్యమయినట్లు ఇప్పటికే మినిస్ట్రీ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెల్సిందే. సాసోయ్ మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. లీగల్ పార్మాలిటీస్ పూర్తయ్యాక మృతదేహాన్ని మృతుడి స్వదేశానికి పంపనున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







