సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతం
- April 13, 2018సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతమయ్యాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రసాయన ఆయుధాలను టార్గెట్ చేసుకుని.. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సేనలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. గత వారం డమాకస్ సమీపంలో జరిగిన రసాయన దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. తాజా దాడులు చేసింది అమెరికా. అమాయకుల ప్రాణం తీస్తున్న సిరియా అధ్యక్షుడికి మద్దతు ఇవ్వొద్దంటూ రష్యాను ఇదివరకే హెచ్చరించిన ట్రంప్.. సహకరిస్తే, అత్యాధునిక క్షిపణులతో స్వాగతం పలుకుతామన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే, క్షిపణి దాడులను ఉధృతం చేశారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్