300,000 ఒమన్ రియాల్స్తో కొత్త మ్యూజియం
- April 13, 2018
మస్కట్: మధా మ్యూజియయమ్ త్వరలో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ముసాందామ్లో దీన్ని నిర్మించారు. చిన్న చిన్న పనులు పెండింగ్లో వున్నాయనీ, అవి పూర్తి కానున్నాయనీ అధికారులు పేర్కొంటున్నారు. మినిస్ట్రీ ఈ విషయాల్ని వెల్లడించింది. మ్యూజియం నిర్మాణం కోంస 300,000 దిర్హామ్ల ఖర్చయ్యింది. ఓల్డ్ క్యాజిల్ మ్యూజియం తర్వాత ఇదే అతి పెద్ద మ్యూజియం.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







