300,000 ఒమన్ రియాల్స్తో కొత్త మ్యూజియం
- April 13, 2018
మస్కట్: మధా మ్యూజియయమ్ త్వరలో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ముసాందామ్లో దీన్ని నిర్మించారు. చిన్న చిన్న పనులు పెండింగ్లో వున్నాయనీ, అవి పూర్తి కానున్నాయనీ అధికారులు పేర్కొంటున్నారు. మినిస్ట్రీ ఈ విషయాల్ని వెల్లడించింది. మ్యూజియం నిర్మాణం కోంస 300,000 దిర్హామ్ల ఖర్చయ్యింది. ఓల్డ్ క్యాజిల్ మ్యూజియం తర్వాత ఇదే అతి పెద్ద మ్యూజియం.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!