300,000 ఒమన్ రియాల్స్తో కొత్త మ్యూజియం
- April 13, 2018మస్కట్: మధా మ్యూజియయమ్ త్వరలో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ముసాందామ్లో దీన్ని నిర్మించారు. చిన్న చిన్న పనులు పెండింగ్లో వున్నాయనీ, అవి పూర్తి కానున్నాయనీ అధికారులు పేర్కొంటున్నారు. మినిస్ట్రీ ఈ విషయాల్ని వెల్లడించింది. మ్యూజియం నిర్మాణం కోంస 300,000 దిర్హామ్ల ఖర్చయ్యింది. ఓల్డ్ క్యాజిల్ మ్యూజియం తర్వాత ఇదే అతి పెద్ద మ్యూజియం.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..