300,000 ఒమన్‌ రియాల్స్‌తో కొత్త మ్యూజియం

- April 13, 2018 , by Maagulf
300,000 ఒమన్‌ రియాల్స్‌తో కొత్త మ్యూజియం

మస్కట్‌: మధా మ్యూజియయమ్‌ త్వరలో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ముసాందామ్‌లో దీన్ని నిర్మించారు. చిన్న చిన్న పనులు పెండింగ్‌లో వున్నాయనీ, అవి పూర్తి కానున్నాయనీ అధికారులు పేర్కొంటున్నారు. మినిస్ట్రీ ఈ విషయాల్ని వెల్లడించింది. మ్యూజియం నిర్మాణం కోంస 300,000 దిర్హామ్‌ల ఖర్చయ్యింది. ఓల్డ్‌ క్యాజిల్‌ మ్యూజియం తర్వాత ఇదే అతి పెద్ద మ్యూజియం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com