జడ్జిని అవమానించిన కేసులో గల్ఫ్ జాతీయుడికి జైలు
- April 13, 2018
మనామా: ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు, ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది. జడ్జిని అవమానించడం, అలాగే పోలీస్ మేన్పై దాడి చేసినందుకుగాను ఈ శిక్ష ఖరారయ్యింది. 2017 నవంబర్ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. గల్ఫ్ జాతీయుడొకరు, జడ్జిని అవమానించాడు. సివిల్ కేసుకి సంబంధించి సెటిల్మెంట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మరో వ్యక్తికి డబ్బు చెల్లించాల్సిన నిందితుడు, చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకోగా, న్యాయమూర్తిని నిందితుడు అవమానించడం జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు పోలీస్మేన్పైనా దాడికి పాల్పడ్డాడు. దాంతో మరో ఇద్దరు పోలీస్మేన్, నిందితుడ్ని కంట్రోల్ చేసి, హ్యాండ్ కఫ్స్ వేసి, పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!