జడ్జిని అవమానించిన కేసులో గల్ఫ్ జాతీయుడికి జైలు
- April 13, 2018
మనామా: ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు, ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది. జడ్జిని అవమానించడం, అలాగే పోలీస్ మేన్పై దాడి చేసినందుకుగాను ఈ శిక్ష ఖరారయ్యింది. 2017 నవంబర్ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. గల్ఫ్ జాతీయుడొకరు, జడ్జిని అవమానించాడు. సివిల్ కేసుకి సంబంధించి సెటిల్మెంట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మరో వ్యక్తికి డబ్బు చెల్లించాల్సిన నిందితుడు, చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకోగా, న్యాయమూర్తిని నిందితుడు అవమానించడం జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు పోలీస్మేన్పైనా దాడికి పాల్పడ్డాడు. దాంతో మరో ఇద్దరు పోలీస్మేన్, నిందితుడ్ని కంట్రోల్ చేసి, హ్యాండ్ కఫ్స్ వేసి, పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







