థెరిసా మే తో మోది భేటీ
- April 18, 2018లండన్: ప్రధాని నరేంద్ర మోది ఇవాళ లండన్లో పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. టెన్ డౌనింగ్ స్ట్రీట్లో బ్రిటన్ ప్రధాని థెరిసా మే ను ప్రధాని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. ఇమ్మిగ్రేషన్, వీసాలు, సీమాంతర ఉగ్రవాదం, వేర్పాటు వాదం వంటి అంశాలను చర్చించనున్నారు. ఇవాల్టి సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు