ఉత్తర కొరియా నేతతో సిఐఎ డైరెక్టర్ రహస్య భేటీ
- April 18, 2018
వాషింగ్టన్ : ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్తో ఈ నెల్లో సిఐఎ డైరెక్టర్ మైక్ పాంపియో రహస్య సమావేశం జరిపారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇదేనని భావిస్తున్నట్లు అమెరికా మీడియా వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 1వ తేది ఆదివారం పాంపియో ఉత్తర కొరియా వెళ్ళినట్లు తెలుస్తోంది. అమెరికా, ఉత్తర కొరియా నేతల మధ్య జరగనున్న శిఖరాగ్ర సదస్సుపై చర్చించేందుకే ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఉత్తర కొరియాతో చాలా అత్యున్నత స్థాయిలో అమెరికా ప్రత్యక్ష చర్చలను జరుపుతోందని మంగళవారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







