ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
- April 19, 2018
హైదరాబాద్: ఈఐఎల్ తన అధికారిక వెబ్సైట్ ద్వారా 67 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 11, 2018 నుంచి మే 2, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ
ఖాళీల సంఖ్య: 67
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: మే 2, 2018
జీతం వివరాలు: రూ. 60,000 - 1,80,000/-
విద్యార్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) పూర్తి కాలం ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు
వయో పరిమితి:
జనరల్: 25ఏళ్లు
ఓబీసీ: 28ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ: 30ఏళ్లు
ఎంపిక ప్రక్రియ:
- గేట్ 2018పరీక్ష షార్ట్ లిస్ట్ ఆధారంగా.
-ఇంటర్వ్యూ
ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 11.04.2018
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 02.05.2018
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







