35 ఏళ్ల తర్వాత సినిమా థియేటర్లు తెరచుకున్నాయి
- April 19, 2018కట్టుబాట్లకు మారుపేరైన సౌదీ అరేబియాలో 35 ఏళ్ళ సుదీర్ఘ నిషేధం తర్వాత మొదటి సినిమా థియేటర్ను బుధవారం ప్రారంభించారు. సౌదీ రాజధాని రియాద్లో ప్రారంభించిన ఈ థియేటర్లో మొదటగా 'బ్లాక్ పాంథర్' సినిమాను ప్రదర్శించారు. మతపరమైన కారణాల వల్ల ఇన్నేళ్ల పాటు సౌదీలో ఒక్క థియేటర్ కూడా అందుబాటులో లేదు. ఈ సందర్భంగా సౌదీ సాంస్కృతిక సమాచార శాఖా మంత్రి అవద్ అల్వాద్ మాట్లాడుతూ దేశంలోకి తిరిగి సినిమాను ఆహ్వానించడం ద్వారా దేశ ఆధునిక సాంస్కృతిక చరిత్రకు నాంది పలికామని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?