కథువా ఘటనలో పక్కా ఆధారాలు లభ్యం
- April 20, 2018
కథువా అత్యాచారం కేసులో జమ్మూ కశ్మీర్ సిట్ అధికారులు నిందితులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించారు. ఆలయం వద్ద సేకరించిన రక్త నమూనాలు బాధితురాలివేనని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనీ, గుడిలోనే ఈ అఘాయిత్యం జరిగినట్టు రుజువైందని అధికారులు తెలిపారు. ఆలయంలో సేకరించిన తలవెంట్రుకలు నిందితుడు శుభమ్ సంగ్రా డీఎన్ఏతో సరిపోలినట్టు తెలిపారు. ఆధారాలను తుడిచిపెట్టేందుకు అతడు బాధితురాలి దుస్తులను శుభ్రం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







