లండన్, సింగపూర్లో ఎస్ బ్యాంకు బ్రాంచీలు
- April 20, 2018న్యూఢిల్లీ : లండన్, సింగపూర్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఆమోదం పొందినట్లు యస్ బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. దీనివల్ల బ్యాంక్ వ్యాపార సేవలు మరింత పుంజుకుంటాయని, ఎన్ఆర్ఐ ఆర్థిక సేవలను విస్తరించడానికి దోహదపడుతుందని ఎమ్డి, సిఇఒ రాణా కపూర్ పేర్కొన్నారు. కీలకమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రాల్లో ప్రతినిధుల కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో తమ అభివృద్ధికి, నిబద్ధతకు గుర్తింపు లభించినట్లయిందని ఆయన పేర్కొన్నారు. ఎస్ బ్యాంక్ మొదటి కార్యాలయాన్ని 2015 ఏప్రిల్ లో అబూ దాబీలో ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ గిఫ్ట్ సిటీ పేరుతో గాంధీనగర్లో ప్రారంభించామని అన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!