'ఐపీఎల్' అభిమానులకోసం ఉచిత రైలు
- April 20, 2018చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కావేరీ జలాల వివాదం కారణంగా పూణేకు మార్చారు. ఈ విషయాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మాక్కూడా మ్యాచ్ చూసే ఏర్పాట్లు ఏదైనా చేయండంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కోరారు. వారి కోరిక మేరకు సీఈవో కాశీ విశ్వనాథన్ ఫాన్స్ క్లబ్ సభ్యులను ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి పూణేకు తీసుకువెళ్లడానికి నిర్ణయించింది. విజిల్ పోడు ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టి మ్యాచ్ టికెట్లతో పాటు, భోజనం వసతి కూడా ఉచితంగానే కల్పించే ఏర్పాట్లు చేసింది. శుక్రవారం పూణేలో రాజస్తాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ అభిమానులకు కనువిందుచేయనుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్కి ఇలాంటి ఏర్పాట్లు చేయడం కష్టం అని తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్