హత్య కేసులో దోషికి జీవిత ఖైదు
- April 24, 2018ఓ హత్య కేసులో నిందితుడు దేశం వదిలి పారిపోయి, తిరిగి 14 ఏళ్ళ తర్వాత యూఏఈకి రాగా, అతనికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. ఈ హత్యలో అతనికి సహకరించిన మరో ఇద్దరికి సైతం జీవిత ఖైదును న్యాయస్థానం విధించింది. దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ శిక్షల్ని ఖరారు చేసింది. 2003లో ముగ్గరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేశారు. మృతుడు క్యాషియర్. అతనిపై దాడి చేసి 3,000 దిర్హామ్ల నగదు, ఏటీఎం కార్డు దొంగిలించారు దుండగులు. పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేయగా, మూడో వ్యక్తి దేశం విడిచి పారిపోయాడు. 14 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చిన అతనికి జీవిత ఖైదుతో యూఏఈ స్వాగతం పలికినట్లయ్యింది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత