రెడ్ సిగ్నల్కి ముందు 5 సార్లు బ్లింక్
- April 24, 2018
మనామా: జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకుగాను, ట్రాఫిక్ సిగ్నల్స్ ఐదు సార్లు బ్లింక్ అవుతాయి, రెడ్ సిగ్నల్ పడే ముందు. ఇలా జరగడం వల్ల మోటరిస్టులు అప్రమత్తమయ్యే అవకాశం వుంది. ఈ కొత్త వ్యవస్థకు ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ కమిటీ - హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్లో మద్దతు లభించింది. ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి అలాగే నలుగురు ఇతర ఎంపీలు ఈ ప్రపోజల్ని పెట్టారు. కింగ్డమ్లోని ప్రధాన ఇంటర్సెక్షన్స్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తే ప్రమాదాల్ని తగ్గించవచ్చునని ఎంపీలు ప్రతిపాదించారు. కొత్త టెక్నిక్స్తో సిగ్నల్స్ని అప్డేట్ చేయాల్సి వుందని అల్ మారిఫి చెప్పారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









