రెడ్ సిగ్నల్కి ముందు 5 సార్లు బ్లింక్
- April 24, 2018
మనామా: జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకుగాను, ట్రాఫిక్ సిగ్నల్స్ ఐదు సార్లు బ్లింక్ అవుతాయి, రెడ్ సిగ్నల్ పడే ముందు. ఇలా జరగడం వల్ల మోటరిస్టులు అప్రమత్తమయ్యే అవకాశం వుంది. ఈ కొత్త వ్యవస్థకు ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ కమిటీ - హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్లో మద్దతు లభించింది. ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి అలాగే నలుగురు ఇతర ఎంపీలు ఈ ప్రపోజల్ని పెట్టారు. కింగ్డమ్లోని ప్రధాన ఇంటర్సెక్షన్స్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తే ప్రమాదాల్ని తగ్గించవచ్చునని ఎంపీలు ప్రతిపాదించారు. కొత్త టెక్నిక్స్తో సిగ్నల్స్ని అప్డేట్ చేయాల్సి వుందని అల్ మారిఫి చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







