రెడ్ సిగ్నల్కి ముందు 5 సార్లు బ్లింక్
- April 24, 2018
మనామా: జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకుగాను, ట్రాఫిక్ సిగ్నల్స్ ఐదు సార్లు బ్లింక్ అవుతాయి, రెడ్ సిగ్నల్ పడే ముందు. ఇలా జరగడం వల్ల మోటరిస్టులు అప్రమత్తమయ్యే అవకాశం వుంది. ఈ కొత్త వ్యవస్థకు ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ కమిటీ - హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్లో మద్దతు లభించింది. ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి అలాగే నలుగురు ఇతర ఎంపీలు ఈ ప్రపోజల్ని పెట్టారు. కింగ్డమ్లోని ప్రధాన ఇంటర్సెక్షన్స్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తే ప్రమాదాల్ని తగ్గించవచ్చునని ఎంపీలు ప్రతిపాదించారు. కొత్త టెక్నిక్స్తో సిగ్నల్స్ని అప్డేట్ చేయాల్సి వుందని అల్ మారిఫి చెప్పారు.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







