అమ్నెస్టీని వినియోగించుకున్న 36% ఇల్లీగల్స్‌

- April 25, 2018 , by Maagulf
అమ్నెస్టీని వినియోగించుకున్న 36% ఇల్లీగల్స్‌

కువైట్‌: అమ్నెస్టీ గడువు నిన్నటితో ముగిసింది. సెక్యూరిటీ సోర్సెస్‌ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఉల్లంఘనుల్లో 36 శాతం మంది అమ్నెస్టీని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. 34,452 మంది దేశాన్ని విడిచి వెళ్ళగా, 20,725 మంది తమ స్టేటస్‌ని చట్టబద్ధం చేసుకున్నారు. మొత్తం 155,000 మందిలో 55,177 మంది అమ్నెస్టీని ఉపయోగించుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమ్నెస్టీని వినియోగించుకోకుండా దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com