అమ్నెస్టీని వినియోగించుకున్న 36% ఇల్లీగల్స్
- April 25, 2018
కువైట్: అమ్నెస్టీ గడువు నిన్నటితో ముగిసింది. సెక్యూరిటీ సోర్సెస్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఉల్లంఘనుల్లో 36 శాతం మంది అమ్నెస్టీని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. 34,452 మంది దేశాన్ని విడిచి వెళ్ళగా, 20,725 మంది తమ స్టేటస్ని చట్టబద్ధం చేసుకున్నారు. మొత్తం 155,000 మందిలో 55,177 మంది అమ్నెస్టీని ఉపయోగించుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమ్నెస్టీని వినియోగించుకోకుండా దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







