అమ్నెస్టీని వినియోగించుకున్న 36% ఇల్లీగల్స్
- April 25, 2018కువైట్: అమ్నెస్టీ గడువు నిన్నటితో ముగిసింది. సెక్యూరిటీ సోర్సెస్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఉల్లంఘనుల్లో 36 శాతం మంది అమ్నెస్టీని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. 34,452 మంది దేశాన్ని విడిచి వెళ్ళగా, 20,725 మంది తమ స్టేటస్ని చట్టబద్ధం చేసుకున్నారు. మొత్తం 155,000 మందిలో 55,177 మంది అమ్నెస్టీని ఉపయోగించుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమ్నెస్టీని వినియోగించుకోకుండా దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!