అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్
- April 25, 2018
అమర్నాథ్ యాత్రికులకు స్పాట్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ 28న(జ్వేష్ఠపూర్ణిమనాడు) ఈ యాత్ర ప్రారంభమై ఆగస్టు 26న ముగుస్తుంది. సాధారణంగా ఈ యాత్రకు వెళ్లేవారు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఈ ఏడాది నుంచి స్పాట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోలేని వారు నేరుగా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జమ్ములోని వైష్ణవి ధామ్, సరస్వతి ధామ్, జమ్మూ హాట్, గీతాభవన్-రాంమందిర్ కేంద్రాల్లో ఈ స్పాట్ రిజిస్ట్రేషన్కు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







