అణు పరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నాం - ప్రకటించిన దక్షిణ కొరియా
- April 28, 2018సియోల్ : వచ్చే నెలలో దేశంలో ఉన్న అణుపరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ హామీనిచ్చారని ఆదివారం మూన్జే అధికార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని అధికార ప్రతినిధి విలేకరులకు తెలిపారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం