స్వచ్ఛ భారత్ ఇంటర్న్ షిప్లో పాల్గొనండిః మోదీ
- April 29, 2018స్వచ్ఛ భారత్ ఉద్యమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ఇవాళ మన్ కీ బాత్లో మోదీ అనేక విషయాలపై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన స్వచ్ఛ భారత్ ఇంటర్న్షిప్లో సమయాన్ని వెచ్చించాలని కోరారు. మే 1 నుంచి జులై 31 వరకూ సాగే ఇంటర్న్షిప్ కనీసం 100 గంటల పాటు ఉంటుంది. కామన్వెల్త్ గేమ్స్లో మహిళా అథ్లెట్లు సత్తా చాటారని మోదీ ప్రశంసిచారు. రంజాన్, బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహ్మద్ ప్రవక్త, గౌతమ బుద్ధలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తుతించారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం