రైల్వే స్టేషన్లలో వైఫై..
- December 05, 2015
భారత రైల్వేలు గూగుల్తో కలిసి 400 రైల్వే స్టేషన్లలో వైఫై ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రైల్వే సహాయ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. రెండు దశల్లో వైఫైను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 ఎ, ఏ1 స్టేషన్లకు, రెండో దశలో 300 రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్తు తెలిపారు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ