రైల్వే స్టేషన్లలో వైఫై..
- December 05, 2015
భారత రైల్వేలు గూగుల్తో కలిసి 400 రైల్వే స్టేషన్లలో వైఫై ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రైల్వే సహాయ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. రెండు దశల్లో వైఫైను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 ఎ, ఏ1 స్టేషన్లకు, రెండో దశలో 300 రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్తు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్ప్రెస్వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







