తిరుమలలో విస్తృత తనిఖీలు
- December 05, 2015
తిరుమలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో భద్రతను డీఐజీ సత్యనారాయణ, ఎస్పీ గోపినాథ్లు పరిశీలించారు. డిసెంబర్ 6 సందర్భంగా అక్టోపస్, ఏపీఎస్పీ అదనపు బలగాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. భక్తులకు అనుమానస్పద వ్యక్తులు, వస్తువుల కనిపిస్తే సమాచారం ఇవ్వాలని డీఐజీ కోరారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్లు,లాడ్జీలలో సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి బస్టాండులో పార్క్ చేసిన 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!