తిరుమలలో విస్తృత తనిఖీలు
- December 05, 2015
తిరుమలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో భద్రతను డీఐజీ సత్యనారాయణ, ఎస్పీ గోపినాథ్లు పరిశీలించారు. డిసెంబర్ 6 సందర్భంగా అక్టోపస్, ఏపీఎస్పీ అదనపు బలగాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. భక్తులకు అనుమానస్పద వ్యక్తులు, వస్తువుల కనిపిస్తే సమాచారం ఇవ్వాలని డీఐజీ కోరారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్లు,లాడ్జీలలో సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి బస్టాండులో పార్క్ చేసిన 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ









