తిరుమలలో విస్తృత తనిఖీలు
- December 05, 2015
తిరుమలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో భద్రతను డీఐజీ సత్యనారాయణ, ఎస్పీ గోపినాథ్లు పరిశీలించారు. డిసెంబర్ 6 సందర్భంగా అక్టోపస్, ఏపీఎస్పీ అదనపు బలగాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. భక్తులకు అనుమానస్పద వ్యక్తులు, వస్తువుల కనిపిస్తే సమాచారం ఇవ్వాలని డీఐజీ కోరారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్లు,లాడ్జీలలో సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి బస్టాండులో పార్క్ చేసిన 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు









