అబుదాబీ రాఫిల్: 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- May 03, 2018
అబుదాబీ:అబుదాబీ రాఫిల్ బిగ్ టిక్కెట్ కొనుగోలు చేసిన అనీల్ వర్ఘీస్ థెవెరిల్, 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. 11195 నంబర్ గల టిక్కెట్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారాయన. ఏప్రిల్ 2018 డ్రా కోసం ఈ టిక్కెట్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ రఫాలెకి సంబంధించి మరో ఏడుగురు విజేతలున్నారు. వీరంతా 100,000 దిర్హామ్లు గెల్చుకుంటారు. వీరిలో ఒకరు బంగ్లాదేశీ కాగా, ఒకరు మొరకోకి చెందినవారు. మిగిలినవారంతా ఇండియన్స్ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









