అబుదాబీ రాఫిల్: 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- May 03, 2018
అబుదాబీ:అబుదాబీ రాఫిల్ బిగ్ టిక్కెట్ కొనుగోలు చేసిన అనీల్ వర్ఘీస్ థెవెరిల్, 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. 11195 నంబర్ గల టిక్కెట్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారాయన. ఏప్రిల్ 2018 డ్రా కోసం ఈ టిక్కెట్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ రఫాలెకి సంబంధించి మరో ఏడుగురు విజేతలున్నారు. వీరంతా 100,000 దిర్హామ్లు గెల్చుకుంటారు. వీరిలో ఒకరు బంగ్లాదేశీ కాగా, ఒకరు మొరకోకి చెందినవారు. మిగిలినవారంతా ఇండియన్స్ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







