అబుదాబీ రాఫిల్: 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- May 03, 2018
అబుదాబీ:అబుదాబీ రాఫిల్ బిగ్ టిక్కెట్ కొనుగోలు చేసిన అనీల్ వర్ఘీస్ థెవెరిల్, 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. 11195 నంబర్ గల టిక్కెట్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారాయన. ఏప్రిల్ 2018 డ్రా కోసం ఈ టిక్కెట్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ రఫాలెకి సంబంధించి మరో ఏడుగురు విజేతలున్నారు. వీరంతా 100,000 దిర్హామ్లు గెల్చుకుంటారు. వీరిలో ఒకరు బంగ్లాదేశీ కాగా, ఒకరు మొరకోకి చెందినవారు. మిగిలినవారంతా ఇండియన్స్ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







