మస్కట్ మెయిన్రోడ్ - మూసివేత & ప్రకటన
- May 03, 2018
మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్కి సంబంధించి ఓ సెక్షన్లో మూడవ లేన్ని (రుహీపై) ఈ వారంతంలో మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మస్కట్ మునిసిపాలిటీ ఈ మూసివేత నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మే 3 నుంచి ఆదివారం అంటే మే 6 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం రోడ్డుని మూసివేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ సూచనల మేరకు తమ వాహనాల్ని నడపవలసి వుంటుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









