మస్కట్ మెయిన్రోడ్ - మూసివేత & ప్రకటన
- May 03, 2018
మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్కి సంబంధించి ఓ సెక్షన్లో మూడవ లేన్ని (రుహీపై) ఈ వారంతంలో మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మస్కట్ మునిసిపాలిటీ ఈ మూసివేత నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మే 3 నుంచి ఆదివారం అంటే మే 6 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం రోడ్డుని మూసివేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ సూచనల మేరకు తమ వాహనాల్ని నడపవలసి వుంటుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







