మస్కట్: 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు
- May 04, 2018
మస్కట్: ఒమన్లో ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఒమన్, సుర్, ఫాహుద్ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫాహుద్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కాగా, సుర్లో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ - మెటియరాలజికల్ డిపార్ట్మెంట్ ఈ వివరాల్ని వెల్లడించింది. సైక్ విలేజ్లో మాత్రం 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒమన్లోనే ఇది అత్యల్ప ఉష్ణోగ్రత.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









