మస్కట్: 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు
- May 04, 2018
మస్కట్: ఒమన్లో ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఒమన్, సుర్, ఫాహుద్ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫాహుద్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కాగా, సుర్లో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ - మెటియరాలజికల్ డిపార్ట్మెంట్ ఈ వివరాల్ని వెల్లడించింది. సైక్ విలేజ్లో మాత్రం 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒమన్లోనే ఇది అత్యల్ప ఉష్ణోగ్రత.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







