మస్కట్: 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు
- May 04, 2018
మస్కట్: ఒమన్లో ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఒమన్, సుర్, ఫాహుద్ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫాహుద్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కాగా, సుర్లో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ - మెటియరాలజికల్ డిపార్ట్మెంట్ ఈ వివరాల్ని వెల్లడించింది. సైక్ విలేజ్లో మాత్రం 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒమన్లోనే ఇది అత్యల్ప ఉష్ణోగ్రత.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..