కెన్యాలో భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి
- May 04, 2018కెన్యాలో మార్చి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకూ భారీ వర్షాలతో సుమారు 2,44,400 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వీరిలో తానా నది, కిలిఫి, మండేరా కౌంటీ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాధితులున్నారని తెలిపింది. వరదల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారని, వరదల నేపథ్యంలో మలేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీ తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ