కెన్యాలో భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి

- May 04, 2018 , by Maagulf
కెన్యాలో భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి

కెన్యాలో మార్చి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకూ భారీ వర్షాలతో సుమారు 2,44,400 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వీరిలో తానా నది, కిలిఫి, మండేరా కౌంటీ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాధితులున్నారని తెలిపింది. వరదల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారని, వరదల నేపథ్యంలో మలేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com