కెన్యాలో భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి
- May 04, 2018
కెన్యాలో మార్చి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకూ భారీ వర్షాలతో సుమారు 2,44,400 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వీరిలో తానా నది, కిలిఫి, మండేరా కౌంటీ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాధితులున్నారని తెలిపింది. వరదల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారని, వరదల నేపథ్యంలో మలేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









