కెన్యాలో భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి
- May 04, 2018
కెన్యాలో మార్చి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకూ భారీ వర్షాలతో సుమారు 2,44,400 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వీరిలో తానా నది, కిలిఫి, మండేరా కౌంటీ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాధితులున్నారని తెలిపింది. వరదల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారని, వరదల నేపథ్యంలో మలేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







