మహ్మద్‌ బిన్‌ రషీద్‌ నాలెడ్జ్‌ అవార్డ్‌ని స్థాపించిన 'రూలర్‌'

- December 06, 2015 , by Maagulf
మహ్మద్‌ బిన్‌ రషీద్‌ నాలెడ్జ్‌ అవార్డ్‌ని స్థాపించిన 'రూలర్‌'

యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ అవార్డ్‌ని ఇక నుంచి ఆయా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించినవారికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో ఈ అవార్డును మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఫౌండేషన్‌ ద్వారా అందజేయనున్నారు. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ని నియమించి, వారి ద్వారా సెక్రెటరీ జనరల్‌ని ఎంపిక చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కమిటీ మూడు సంవత్సరాల పాటు పనిచేస్తుందని రూలర్‌ ప్రకటించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com