మహ్మద్ బిన్ రషీద్ నాలెడ్జ్ అవార్డ్ని స్థాపించిన 'రూలర్'
- December 06, 2015
యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అవార్డ్ని ఇక నుంచి ఆయా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించినవారికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ అవార్డును మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఫౌండేషన్ ద్వారా అందజేయనున్నారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ని నియమించి, వారి ద్వారా సెక్రెటరీ జనరల్ని ఎంపిక చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కమిటీ మూడు సంవత్సరాల పాటు పనిచేస్తుందని రూలర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు









