మహ్మద్ బిన్ రషీద్ నాలెడ్జ్ అవార్డ్ని స్థాపించిన 'రూలర్'
- December 06, 2015
యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అవార్డ్ని ఇక నుంచి ఆయా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించినవారికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ అవార్డును మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఫౌండేషన్ ద్వారా అందజేయనున్నారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ని నియమించి, వారి ద్వారా సెక్రెటరీ జనరల్ని ఎంపిక చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కమిటీ మూడు సంవత్సరాల పాటు పనిచేస్తుందని రూలర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్ప్రెస్వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







