పాకిస్థాన్లో భారీ పేలుడు..5 మంది మృతి
- May 10, 2018
పాకిస్థాన్:పాకిస్థాన్లోని పెషావర్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బిలాల్ టౌన్లోని హోటల్ నాలుగవ అంతస్థులో సంభవించిన పేలుడులో గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. హోటల్లో గ్యాస్ లీకేజీ అవడం వల్లే పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. భద్రతా దళాలు బాంబు తనిఖీ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







