పాకిస్థాన్లో భారీ పేలుడు..5 మంది మృతి
- May 10, 2018పాకిస్థాన్:పాకిస్థాన్లోని పెషావర్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బిలాల్ టౌన్లోని హోటల్ నాలుగవ అంతస్థులో సంభవించిన పేలుడులో గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. హోటల్లో గ్యాస్ లీకేజీ అవడం వల్లే పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. భద్రతా దళాలు బాంబు తనిఖీ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్