బహ్రెయిన్లో అభిమానుల్ని ఉర్రూతలూగించనున్న సన్నీలియోన్
- May 12, 2018
మనామా: బాలీవుడ్ నటి, ఒకప్పటి అడల్ట్ స్టార్ సన్నీలియోన్ బహ్రెయిన్లో అభిమానుల్ని ఉర్రూతలూగించనుంది. జూన్ 16న అల్ అహిల్ స్టేడియం గ్రౌండ్లో సన్నీలియోన్తో ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయబోతోంది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా సన్నీలియోన్తో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారు. డెల్మాన్ అండ్ బీడీఎం ఛైర్మన్ అహ్మద్ ఇబ్రహీమ్ అబు అల్ షౌక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఔరా ఆర్ట్స్ సెంటర్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగానూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సన్నీలియోన్తోపాటు ప్రముఖ సింగర్ తులసీ కుమార్, అంజలి పలువురు ఎంజె5 డాన్స్ గ్రూప్ సభ్యులు ఈ షోలో ప్రధాన ఆకర్షణ కానున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







