బహ్రెయిన్లో అభిమానుల్ని ఉర్రూతలూగించనున్న సన్నీలియోన్
- May 12, 2018
మనామా: బాలీవుడ్ నటి, ఒకప్పటి అడల్ట్ స్టార్ సన్నీలియోన్ బహ్రెయిన్లో అభిమానుల్ని ఉర్రూతలూగించనుంది. జూన్ 16న అల్ అహిల్ స్టేడియం గ్రౌండ్లో సన్నీలియోన్తో ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయబోతోంది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా సన్నీలియోన్తో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారు. డెల్మాన్ అండ్ బీడీఎం ఛైర్మన్ అహ్మద్ ఇబ్రహీమ్ అబు అల్ షౌక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఔరా ఆర్ట్స్ సెంటర్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగానూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సన్నీలియోన్తోపాటు ప్రముఖ సింగర్ తులసీ కుమార్, అంజలి పలువురు ఎంజె5 డాన్స్ గ్రూప్ సభ్యులు ఈ షోలో ప్రధాన ఆకర్షణ కానున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







