అణు ప్రయోగ కేంద్రం తొలగింపు..ఉ.కొరియా ప్రకటన
- May 13, 2018
పాంగ్యాంగ్: తాము అణు ప్రయోగాలు నిర్వహించే అణు ప్రయోగ కేంద్రాన్ని ఈ నెల 23-25 తేదీల మధ్యలో తొలగించనున్నట్లు ఉ.కొరియా శనివారం ప్రకటించింది. కొరియా ద్వీపకల్పాన్ని అణు నిరాయుధీకరణ చేసే ప్రక్రియలో భాగంగా తాము ముందడుగు వేస్తున్నామని, తొలగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ఉ.కొరియా విదేశాంగశాఖను ఉటంకిస్తూ అధికార వార్తా సంస్థ సనా ఒక వార్తా కథనంలోవెల్లడించింది. ఇటీవల జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (డబ్ల్యుపికె) ఏడవ కేంద్ర కమిటీ మూడో ప్లీనరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొరియా అణ్వాయుధ సంస్థ, ఇతర సంబంధిత సంస్థల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలియచేసింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







