తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
- May 13, 2018
విశాఖపట్నం: ద్రోణుల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా ఉరుములు, గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం ఉదయం వరకు విశాఖలో 6, టెక్కలి, కళింగపట్నంలో 5, పార్వతీపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







