ఒమనైజేషన్‌ చట్టం ఉల్లంఘన: 161 కంపెనీలు పేనలైజ్డ్‌

- May 14, 2018 , by Maagulf
ఒమనైజేషన్‌ చట్టం ఉల్లంఘన: 161 కంపెనీలు పేనలైజ్డ్‌

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌, ఒమనీ జాతీయులకి ఉద్యోగాల్ని కల్పించలేదన్న కారణంగా 161 కంపెనీలపై జరీమానా విధించింది. ఇందులో ప్రతి కంపెనీ 40 మందికి పైగా కార్మికులను కలిగి వుంది. వీటిల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒమన్‌ పౌరులు లేరని మినిస్ట్రీ పేర్కొంది. ఈ కంపెనీలతో డీలింగ్‌ని మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ రద్దు చేసింది. కనీసం 10 శాతం ఒమనైజేషన్‌ రేట్‌ లేని సంస్థల పట్ల చట్టపరమైన చర్యలు తీప్పవని మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ హెచ్చరించింది. ఒమన్‌ పౌరులకు ఉద్యోగాల్లో 'కోటా' తప్పనిసరి చేస్తూ, ఒమనైజేషన్‌ని అమల్లోకి మినిస్ట్రీ తీసుకొచ్చిన సంగతి తెల్సిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com