ఒమనైజేషన్ చట్టం ఉల్లంఘన: 161 కంపెనీలు పేనలైజ్డ్
- May 14, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఒమనీ జాతీయులకి ఉద్యోగాల్ని కల్పించలేదన్న కారణంగా 161 కంపెనీలపై జరీమానా విధించింది. ఇందులో ప్రతి కంపెనీ 40 మందికి పైగా కార్మికులను కలిగి వుంది. వీటిల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒమన్ పౌరులు లేరని మినిస్ట్రీ పేర్కొంది. ఈ కంపెనీలతో డీలింగ్ని మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ రద్దు చేసింది. కనీసం 10 శాతం ఒమనైజేషన్ రేట్ లేని సంస్థల పట్ల చట్టపరమైన చర్యలు తీప్పవని మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ హెచ్చరించింది. ఒమన్ పౌరులకు ఉద్యోగాల్లో 'కోటా' తప్పనిసరి చేస్తూ, ఒమనైజేషన్ని అమల్లోకి మినిస్ట్రీ తీసుకొచ్చిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







