అంతర్జాతీయ కరాటే పోటీలలో సత్తా చాటిన 'తెలుగు తేజం'
- May 14, 2018_1526320110.jpg)
దుబాయ్:దుబాయ్ లోని షబాబ్అల్ అహ్లి ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్ లో ఈ నెల 11 న జరిగిన బుడోకాన్ కప్ 2018 ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో దుబాయ్ నగరానికి చెందిన ఏడు సంవత్సరాల బాలుడు పగడాల జతిన్ సాయి రెడ్డి రెండు విభాగాలలో రెండు ద్వితీయ స్థానాలు సాధించి విజయ కేతనం ఎగురవేశాడు. ఈ పోటీలలో 7 మరియు 8 సంవత్సరాల బాలుర విభాగంలో నిర్వహించిన “కతా” మరియు “కుమిటో” విభాగాలలో రెంటిలో ద్వితీయ స్థానాలను సాధించి భారత దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసాడు. ఈ పోటీలలో వివిధ దేశాలకు చెందిన 1400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







