అల్ బురమైమీ బోర్డర్ ప్రారంభంతో యూఏఈ ట్రిప్ సులభతరం
- May 16, 2018మస్కట్: ఒమన్ రెసిడెంట్స్, అల్ బురైమిలోని కొత్త సారా బోర్డర్ పాయింట్ ప్రారంభంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ వెళ్ళాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. మస్కట్ నుంచి దఖ్లియా రోడ్ మీదుగా సారా బోర్డర్ పాయింట్కి 332 కిలోమీటర్లు. సారా బోర్డర్ నుంచి దుబాయ్కి 130 కిలోమీట్ల దూరం. ఇరువైపులా ఈ బోర్డర్లో ఆరేసి కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ బోర్డర్ ప్రారంభంతో రాకపోకలు చాలా స్మూత్గా జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. దాంతో ఒమన్ రెసిడెంట్స్ యూఏఈ వెళ్ళి రావడానికి సులభతరంగా మారిందని రాయల్ ఒమన్ పోలీసులు చెబుతున్నారు. రెసిడెంట్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..