గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- November 07, 2025
మస్కట్: నివాసితులు స్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపునిచ్చింది. తుది గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. సంబంధిత వర్గాలందరూ ఈ తుది అదనపు గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా వారి స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
ఒమన్ సుల్తానేట్లో తమ నివాస పర్మిట్లను పునరుద్ధరించడం ద్వారా లేదా తమ ఉద్యోగాన్ని బదిలీ చేయడం ద్వారా తమ స్టేటస్ను రెన్యూవల్ చేసుకోవాలని కోరారు. తద్వారా వారిపై ఉన్న జరిమానాల నుండి మినహాయింపు లభిస్తుందని తెలిపింది. దాంతోపాటు ఒమన్ నుంచి శాశ్వతంగా బయలుదేరాలనుకునే వారికి విధించిన అన్ని రకాల జరిమానాల నుండి మినహాయింపు పొందవచ్చని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







