గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- November 07, 2025
మస్కట్: నివాసితులు స్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపునిచ్చింది. తుది గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. సంబంధిత వర్గాలందరూ ఈ తుది అదనపు గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా వారి స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
ఒమన్ సుల్తానేట్లో తమ నివాస పర్మిట్లను పునరుద్ధరించడం ద్వారా లేదా తమ ఉద్యోగాన్ని బదిలీ చేయడం ద్వారా తమ స్టేటస్ను రెన్యూవల్ చేసుకోవాలని కోరారు. తద్వారా వారిపై ఉన్న జరిమానాల నుండి మినహాయింపు లభిస్తుందని తెలిపింది. దాంతోపాటు ఒమన్ నుంచి శాశ్వతంగా బయలుదేరాలనుకునే వారికి విధించిన అన్ని రకాల జరిమానాల నుండి మినహాయింపు పొందవచ్చని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







