గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- November 07, 2025
మస్కట్: నివాసితులు స్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపునిచ్చింది. తుది గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. సంబంధిత వర్గాలందరూ ఈ తుది అదనపు గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా వారి స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
ఒమన్ సుల్తానేట్లో తమ నివాస పర్మిట్లను పునరుద్ధరించడం ద్వారా లేదా తమ ఉద్యోగాన్ని బదిలీ చేయడం ద్వారా తమ స్టేటస్ను రెన్యూవల్ చేసుకోవాలని కోరారు. తద్వారా వారిపై ఉన్న జరిమానాల నుండి మినహాయింపు లభిస్తుందని తెలిపింది. దాంతోపాటు ఒమన్ నుంచి శాశ్వతంగా బయలుదేరాలనుకునే వారికి విధించిన అన్ని రకాల జరిమానాల నుండి మినహాయింపు పొందవచ్చని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









