తమిళనాడు వరద బాధితులకు యూఏఈ ఇండియన్స్ విరాళం
- December 07, 2015
కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కెఎంసిసి) వరదలతో విలవిల్లాడిన తమిళనాడుకు సహాయం అందించేందుకు ఓ ఛానిటీ ప్రోగ్రామ ప్రారంభించింది. కెఎంసిసి ప్రెసిడెంట్ అన్వర్ నహా మాట్లాడుతూ, తమిళనాడు ముస్లిం లీగ్ కమిటీతో సంప్రదింపులు జరిపి సహాయక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించింది. అసోసియేషన్ సభ్యులు, మరియు సన్నిహితులు ఒక రోజు జీతాన్ని తమిళనాడు వరద బాధితుల కోసం అందజేయనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించే విరాళాలకు కమిషన్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు యూఏఈ ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా, వరదల కారణంగా మూసివేయబడిన చెన్నయ్ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు వరదల్లో వేలాది మంది నిరాశ్రయులు కాగా, రాజధాని చెన్నయ్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే చెన్నయ్ కోలుకుంటోంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







