భారత ప్రధానితో 30 మంది యువ ఒమనీ బిజినెస్ లీడర్స్ భేటీ
- May 19, 2018
మస్కట్: ఒమన్కి చెందిన 30 యంగ్ బిజినెస్ లీడర్స్, ఒమన్ - ఇండియా జాయింట్ బిజినెస్ కౌన్సిల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. బుధవారం న్యూ ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చారిత్రక, మెరిటైమ్ సంబంధాలపై ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చర్చ జరిగింది. ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ విభాగాల్లో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలపై నరేంద్రమోడీ ప్రస్తావించారు. పవిత్ర రమదాన్ నేపథ్యంలో సుల్తాన్ కబూస్ బిన్ సైద్కి భారత ప్రధాని శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









