భారత ప్రధానితో 30 మంది యువ ఒమనీ బిజినెస్ లీడర్స్ భేటీ
- May 19, 2018
మస్కట్: ఒమన్కి చెందిన 30 యంగ్ బిజినెస్ లీడర్స్, ఒమన్ - ఇండియా జాయింట్ బిజినెస్ కౌన్సిల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. బుధవారం న్యూ ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చారిత్రక, మెరిటైమ్ సంబంధాలపై ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చర్చ జరిగింది. ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ విభాగాల్లో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలపై నరేంద్రమోడీ ప్రస్తావించారు. పవిత్ర రమదాన్ నేపథ్యంలో సుల్తాన్ కబూస్ బిన్ సైద్కి భారత ప్రధాని శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







